Nieuws

ఐపీఎల్ 2025 మే 17 నుంచి పునః ప్రారంభంకానుండగా ఆర్సీబీకి అదిరిపోయే న్యూస్.
తెదేపా నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసు మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు.
మారుతున్న జీవనశైలి, ఆహారపుటలవాట్లు, కాలుష్యం కారణంగా చాలామంది మహిళలు.. జుట్టు రాలడం, గోళ్లు పొడిబారడం.. వంటి సమస్యలను ...
భారత స్టార్ జావెలిన్ త్రోయర్, డబుల్‌ ఒలింపిక్‌ పతక విజేత నీరజ్‌ చోప్రా (Neeraj Chopra)కు అరుదైన గౌరవం దక్కింది.
ఏపీ మద్యం కేసలో 33వ నిందితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీకి విజయవాడ ఏసీబీ కోర్టు ఈనెల 20వరకు రిమాండ్‌ విధించింది. విజయవాడ: ఏపీ ...
ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్‌లకు కొంతమంది విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంటర్నెట్‌ డెస్క్‌: పహల్గాం ఉగ్రదాడులకు ప్రతీకారంగా పాక్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ (Operation ...
తమిళ వెబ్‌ సిరీస్‌ ‘హార్ట్‌బీట్‌’తో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది దీపా బాలు. ఈ సిరీస్‌కి కొనసాగింపు త్వరలో ...
పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్‌ ఛైర్మన్‌ కిశోర్‌కు కూటమి ప్రభుత్వం నుంచి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
ప్రపంచ సుందరి పోటీలకు హాజరైన సుందరీమణులు బుధవారం చారిత్రక ఓరుగల్లు నగరంలో పర్యటించారు.
ఉగ్రవాదాన్ని అణచివేయాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఏలూరు జిల్లా భీమడోలు మండలంలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం మధ్యాహ్నం కోమటిగుంట చెరువులో మునిగి ముగ్గురు మృతి చెందారు.