ニュース

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్‌ అల్‌ షర్రాను కలవనున్నారు.
వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్ షిప్‌ నేపథ్యంలో తమ ఆటగాళ్లు ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ ఆడే అవకాశాలు లేవని సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డ్‌ ...
ఒడిశాలోని పారాదీప్‌ పోర్టుకు వచ్చిన ఓ నౌకలో 21 మంది పాక్‌ సిబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సీడీఎస్‌, త్రివిధ దళాధిపతులు సమావేశమయ్యారు.
గాలి జనార్దనరెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు.
తుర్కియేను ఉద్దేశించి నటుడు నిఖిల్‌ (Nikhil) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాంటి దేశాల కోసం డబ్బు ఖర్చు చేయొద్దన్నారు.
వైకాపా నుంచి జకియా ఖానం భాజపాలో చేరారు. కాసేపటి క్రితమే ఆమె వైకాపాకు, మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ (Purandeswari) పదవికి ...
ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ఏలూరు జిల్లాలో నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. పోలవరం మండలం కొత్తకుంకాలకు చెందిన ...
BSF jawan | ఇంటర్నెట్‌డెస్క్‌: పాక్‌ రేంజర్లు గత నెల ఫిరోజ్‌పుర్‌ వద్ద అదుపులోకి తీసుకొన్న బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ పూర్ణమ్‌ సాహూను ...
దిల్లీ: సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ (Justice BR Gavai) బుధవారం ప్రమాణస్వీకారం ...
గతంలో మెలోనీ జోలీ విదేశాంగ శాఖను నిర్వర్తించగా.. తాజాగా ఆమె స్థానంలో అనితా ఆనంద్‌ను నియమించారు. ఇక, మెలోనీకి పరిశ్రమల శాఖను ...
గంజాం జిల్లా కోటినాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని భేట్నెయ్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి ఓ ఆటో అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది.