News

తమిళ వెబ్‌ సిరీస్‌ ‘హార్ట్‌బీట్‌’తో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది దీపా బాలు. ఈ సిరీస్‌కి కొనసాగింపు త్వరలో ...
ఏపీ మద్యం కేసలో 33వ నిందితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీకి విజయవాడ ఏసీబీ కోర్టు ఈనెల 20వరకు రిమాండ్‌ విధించింది. విజయవాడ: ఏపీ ...
పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్‌ ఛైర్మన్‌ కిశోర్‌కు కూటమి ప్రభుత్వం నుంచి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
ప్రపంచ సుందరి పోటీలకు హాజరైన సుందరీమణులు బుధవారం చారిత్రక ఓరుగల్లు నగరంలో పర్యటించారు.
ఏలూరు జిల్లా భీమడోలు మండలంలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం మధ్యాహ్నం కోమటిగుంట చెరువులో మునిగి ముగ్గురు మృతి చెందారు.
Bhargavastra: డ్రోన్ల సమూహాన్ని పక్కాగా ఛేదించే స్వదేశీ కౌంటర్‌ డ్రోన్ సిస్టమ్‌ ‘భార్గవాస్త్ర’ను విజయవంతంగా పరీక్షించారు.
ఉగ్రవాదాన్ని అణచివేయాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
కడప మేయర్‌ సురేష్‌బాబుపై అనర్హత వేటు పడింది. విజిలెన్స్‌ విచారణ నివేదిక ఆధారంగా మేయర్‌ పదవి నుంచి సురేష్‌బాబును తొలగిస్తూ ...
విజయవాడ: ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండేది భారత్‌లోనే అని ఏపీ సీఎం చంద్రబాబు ( Chandrababu) అన్నారు. ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వ, ...
AP Polycet Results| ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏపీలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిటెక్నిక్‌ కామన్‌ ...
గాలి జనార్దనరెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు.
ఉత్తర గాజాలోని నగరాలపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులకు పాల్పడింది.