ਖ਼ਬਰਾਂ

యుద్ధ రంగంలో ఇప్పుడు డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. శత్రు డ్రోన్లను ధ్వంసం చేసేందుకు ఇప్పుడు భారత్.. భార్గవాస్త్ర మైక్రో రాకెట్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది.
మిస్‌ వరల్డ్‌ 2025 పోటీల్లో పాల్గొనే సుందరీమణులు బుధవారం చారిత్రక ఓరుగల్లు నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు వేయి స్తంభాల గుడిని సందర్శించారు. వారికి తెలంగాణ సంప్రదాయం ప్రకారం బతుకమ్మ, మేళతాళాలతో ...
మారుతున్న జీవనశైలి, ఆహారపుటలవాట్లు, కాలుష్యం కారణంగా చాలామంది మహిళలు.. జుట్టు రాలడం, గోళ్లు పొడిబారడం.. వంటి సమస్యలను ...
భారత స్టార్ జావెలిన్ త్రోయర్, డబుల్‌ ఒలింపిక్‌ పతక విజేత నీరజ్‌ చోప్రా (Neeraj Chopra)కు అరుదైన గౌరవం దక్కింది.
ఇంటర్నెట్‌ డెస్క్‌: పహల్గాం ఉగ్రదాడులకు ప్రతీకారంగా పాక్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ (Operation ...
మిస్‌ వరల్డ్‌ (Miss World 2025) పోటీల్లో పాల్గొననున్న ప్రపంచ సుందరీమణులు ములుగు జిల్లా రామప్ప ఆలయాన్ని సందర్శించారు.
తమిళ వెబ్‌ సిరీస్‌ ‘హార్ట్‌బీట్‌’తో గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది దీపా బాలు. ఈ సిరీస్‌కి కొనసాగింపు త్వరలో ...
ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్‌లకు కొంతమంది విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ కీలక నిర్ణయం తీసుకుంది.
మిస్‌ వరల్డ్‌-2025 (Miss World 2025) పోటీల్లో పాల్గొనేందుకు పలు దేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సుందరీమణులు.. హన్మకొండలోని హరిత కాకతీయ రిసార్టు వద్ద మహిళలతో కలిసి సుందరీమణులు బతుకమ్మ ఆడి సందడి చేశారు.
ఏపీ మద్యం కేసలో 33వ నిందితుడిగా ఉన్న గోవిందప్ప బాలాజీకి విజయవాడ ఏసీబీ కోర్టు ఈనెల 20వరకు రిమాండ్‌ విధించింది. విజయవాడ: ఏపీ ...
ప్రపంచ సుందరి పోటీలకు హాజరైన సుందరీమణులు బుధవారం చారిత్రక ఓరుగల్లు నగరంలో పర్యటించారు.
తాళ్లూరు : ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం శివరాంపురం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి తాళ్లూరుకు వస్తున్న ఆర్టీసీ బస్సు.. ధాన్యం లోడుతో వెల్లంపల్లి వైపునకు వెళ్తున్న లారీ ఓ మలుపు వద్ద ...