Nuacht

ఉగ్రవాదాన్ని అణచివేయాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
AP Polycet Results| ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏపీలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిటెక్నిక్‌ కామన్‌ ...
విజయవాడ: ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండేది భారత్‌లోనే అని ఏపీ సీఎం చంద్రబాబు ( Chandrababu) అన్నారు. ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వ, ...
Maruti Suzuki: మారుతీ సుజకీ, ఫోక్స్‌వ్యాగన్‌ సంస్థలు కార్లపై రాయితీ ప్రకటించాయి. మారుతీ నెక్సా వాహనాలపై రూ.1.15 లక్షల వరకు ...
ఉత్తర గాజాలోని నగరాలపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులకు పాల్పడింది.
గాలి జనార్దనరెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు.
తుర్కియేను ఉద్దేశించి నటుడు నిఖిల్‌ (Nikhil) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాంటి దేశాల కోసం డబ్బు ఖర్చు చేయొద్దన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్‌ అల్‌ షర్రాను కలవనున్నారు.
వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్ షిప్‌ నేపథ్యంలో తమ ఆటగాళ్లు ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ ఆడే అవకాశాలు లేవని సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డ్‌ ...
వైకాపా నుంచి జకియా ఖానం భాజపాలో చేరారు. కాసేపటి క్రితమే ఆమె వైకాపాకు, మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ (Purandeswari) పదవికి ...
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సీడీఎస్‌, త్రివిధ దళాధిపతులు సమావేశమయ్యారు.
ఒడిశాలోని పారాదీప్‌ పోర్టుకు వచ్చిన ఓ నౌకలో 21 మంది పాక్‌ సిబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు.