News

ఈనాడు, అమరావతి: మద్యం కుంభకోణంలో కీలక నిందితులైన సీఎంవో మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ ...
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఒడిశాలోని పారాదీప్‌ ఓడరేవుకు పాకిస్థాన్‌ సిబ్బంది ఉన్న నౌక రావడం కలకలం ...
విజయవాడలో బుధవారం జరిగిన పశుసంవర్ధక టెక్‌ ఏఐ 2.0 సదస్సులో కొన్ని స్టార్టప్‌ సంస్థలు పలు ఏఐ ఆధారిత ఉత్పత్తులను ప్రదర్శించాయి.
కోళ్లలో వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ప్రతి 100 కిలోమీటర్ల విస్తృతిలో శాటిలైట్‌ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయాలని బాలాజీ హ్యాచరీస్‌ ...
ఆంధ్రప్రదేశ్‌లో ఓడరేవులు, నౌకాయాన మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు బుధవారం కేంద్ర ...
శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ మయాన జాకీయా ఖానమ్‌ భాజపాలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో ఆమె ...
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో తలపెట్టిన మూలపేట పోర్టు నిర్మాణ పనులు 50 శాతం మేర పూర్తయ్యాయి. వైకాపా హయాంలో రెండేళ్ల ...
తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో గురువారం నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం ...
తిరుమలలో ఆహార నాణ్యత, కల్తీని గుర్తించేందుకు త్వరలో ప్రత్యేక ఫుడ్‌సేఫ్టీ విభాగాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. తిరుమల ...
కర్నూలు జిల్లాలో అత్యాధునిక ఉక్కు తయారీ పరిశ్రమ ప్రారంభం గురించి సీఎం చంద్రబాబుతో జైరాజ్‌ ఇస్పాత్‌ లిమిటెడ్‌ యాజమాన్యం ...
మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న రాజ్‌ కెసిరెడ్డిని అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద ముందస్తు అనుమతి తీసుకోకుండా ...
ఏపీ పాలిసెట్‌-2025 ప్రవేశ పరీక్ష ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ బుధవారం ప్రకటించింది. గత నెల 30న జరిగిన ప్రవేశ పరీక్షకు 1,39,840 ...