ニュース

విందుకు హాజరైన అంబానీని ట్రంప్‌, ఖతార్‌ ఎమిర్‌ సాదరంగా ఆహ్వానించారు. ఇక, రెండో దఫా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం ...
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న పెద్ద చెరువులో దూకి ...
ఇంటర్నెట్‌ డెస్క్: ఏప్రిల్‌ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాల గురించి బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay ...
‘ది ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2’ దర్శకుడు రాజ్‌ నిడిమోరు (Raj Nidimoru), నటి సమంత (Samantha) రిలేషన్‌లో ఉన్నారంటూ కొంతకాలంగా ...
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌ను బ్రిటిష్‌ ఎంపీ బాబ్‌ బ్లాక్‌మన్‌ కొనియాడారు.
నగరంలో అఫ్జల్‌గంజ్‌ పీఎస్‌ పరిధిలో అగ్ని్ప్రమాదం జరిగింది. గోల్‌ మసీదు సమీపంలోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి.
పాక్‌తో జట్టు కట్టిన అంతర్జాతీయ సైబర్‌ హ్యాకర్ల మందతో భారత్‌ ఒంటరిగానే పోరాడి నిలిచింది. దాదాపు ఆరు దేశాలకు పైగా హ్యాకర్లు ...
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ సమీపంలో రైలు చక్రాల వద్ద మంటలు వచ్చాయి.
Shubhanshu Shukla: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా వచ్చే నెలలో అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. 14 రోజుల పాటు అక్కడ ...
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఏప్రిల్‌ 21న చేపట్టిన ‘ఆపరేషన్‌ బ్లాక్‌ఫారెస్ట్‌ (కర్రెగుట్టలు)’ మే 11న ముగిసిందని ...
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో తలపెట్టిన మూలపేట పోర్టు నిర్మాణ పనులు 50 శాతం మేర పూర్తయ్యాయి. వైకాపా హయాంలో రెండేళ్ల ...
అమెరికా అధ్యక్షుడంటే.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నేత. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థకు, బలమైన సైన్యానికి అధిపతి.