News

శుభ్‌మన్ గిల్ సంవత్సరానికి రూ.5 కోట్ల జీతం పొందుతాడు.భారత బ్యాటర్ రిషబ్ పంత్ రూ.100 కోట్ల నికర ఆస్తులతో అత్యంత ధనిక యువ క్రికెటర్‌గా నిలిచాడు.
కోహ్లీ రిటైర్మెంట్‌పై స్పందించలేదు. సోషల్ మీడియా వేదికగా ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. దాంతో కోహ్లీ ఫ్యాన్స్ శ్రేయస్ అయ్యర్‌పై ...
టాలీవుడ్‌లో ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మోడల్, నటి భాగ్యశ్రీ బోర్సే ఇటీవల తన సాహసోపేత చర్యతో సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు.
భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ (Jai shankar)భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంచింది.
గుజరాత్‌లో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్‌ లోని హాతిజాన్ ప్రాంతంలో, ఒక పెంపుడు కుక్క 4 నెలల చిన్నారిపై అత్యంత ...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో భారీ మార్పు చోటు చేసుకుంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు, శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా సేవలందించిన జకియా ఖానం పార్టీకి, తన పదవికి రాజ ...
భారత్‌-పాకిస్థాన్‌ (India-pak) మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ఓడరేవుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన విషయం ...
కడప జిల్లాలోని బ్రహ్మంగారిమఠం మండలం మల్లేపల్లెలో మంగళవారం చోటుచేసుకున్న ఓ హృదయవిదారక ఘటన అక్కడి ప్రజల హృదయాలను కలచివేసింది.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్‌డమ్’ చిత్రం విడుదల తేదీపై ఎట్టకేలకు మేకర్స్ కీలక ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో అభివృద్ధి పనుల్ని చేపట్టింది.భవనాలతో పాటుగా రోడ్లు, ఇతర ప్రాజెక్టుల పనుల్ని వేగవంతం ...
కెనడాలో 2025లో జరిగిన ఫెడరల్ ఎన్నికల్లో మరోమారు లిబరల్‌ పార్టీ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ అధినేత మార్క్ కార్నీ మరోసారి ప్రధన మంత్రి..
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ నిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.