Nuacht

ఏలూరు జిల్లా భీమడోలు మండలంలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం మధ్యాహ్నం కోమటిగుంట చెరువులో మునిగి ముగ్గురు మృతి చెందారు.
Bhargavastra: డ్రోన్ల సమూహాన్ని పక్కాగా ఛేదించే స్వదేశీ కౌంటర్‌ డ్రోన్ సిస్టమ్‌ ‘భార్గవాస్త్ర’ను విజయవంతంగా పరీక్షించారు.
ప్రతి రంగంలోనూ సాంకేతికత దూసుకెళ్తోందని, యువత ఏఐని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
కడప మేయర్‌ సురేష్‌బాబుపై అనర్హత వేటు పడింది. విజిలెన్స్‌ విచారణ నివేదిక ఆధారంగా మేయర్‌ పదవి నుంచి సురేష్‌బాబును తొలగిస్తూ ...
Hazlewood: ఆసీస్‌ క్రికెటర్‌ హేజిల్‌ వుడ్‌ ఫేక్‌ న్యూస్‌ బారిన పడ్డారు. గుర్తు తెలీని వ్యక్తులు భారత్‌- పాక్‌ ఉద్రిక్తతల్లోకి ఆయన్ను లాగారు.
ఉగ్రవాదాన్ని అణచివేయాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
AP Polycet Results| ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏపీలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన పాలిటెక్నిక్‌ కామన్‌ ...
విజయవాడ: ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండేది భారత్‌లోనే అని ఏపీ సీఎం చంద్రబాబు ( Chandrababu) అన్నారు. ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వ, ...
Maruti Suzuki: మారుతీ సుజకీ, ఫోక్స్‌వ్యాగన్‌ సంస్థలు కార్లపై రాయితీ ప్రకటించాయి. మారుతీ నెక్సా వాహనాలపై రూ.1.15 లక్షల వరకు ...
ఉత్తర గాజాలోని నగరాలపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులకు పాల్పడింది.
కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు భద్రతను పెంచారు. దిల్లీలోని ఆయన నివాసం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేయటంతో పాటు ఓ ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా కేటాయించినట్లు ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించాయి. 20 ...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్‌ అల్‌ షర్రాను కలవనున్నారు.