News

రాబోయే రెండేళ్లలో అంటే 2027 జూన్‌ రెండు నాటికి రాష్ట్రంలో కృష్ణా నదిపై అసంపూర్తిగా ఉన్న సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి ...
ధరణి పోర్టల్‌ సాంకేతికత ఆసరాగా రూ.కోట్ల విలువైన భూముల యాజమాన్య హక్కులను అక్రమంగా మార్పిడి చేశారన్న ఆరోపణలపై విచారణ ...
‘రాష్ట్రంలో నీళ్లు పారలేదు కానీ నిధులన్నీ ఒకే కుటుంబానికి పారాయి. నీళ్లు, నిధులు, నియామకాలు అనే భావోద్వేగాన్ని కొంత మంది ...
కాకతీయ శిల్పకళను చూస్తూ.. ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిస్తూ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఆసక్తిగా గమనిస్తూ ప్రపంచ సుందరి ...
హైదరాబాద్‌ నగరం జీవశాస్త్రాల పరిశ్రమకు కేంద్ర స్థానంగా ఎదుగుతున్నట్లు స్థిరాస్తి కన్సల్టింగ్‌ సేవల సంస్థ సీబీఆర్‌ఈ తాజా ...
రిటెయిల్‌ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ఠానికి (3.16%) తగ్గడంతో సూచీలు బుధవారం ఓ మోస్తరుగా లాభపడ్డాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ...
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఏప్రిల్‌ 21న చేపట్టిన ‘ఆపరేషన్‌ బ్లాక్‌ఫారెస్ట్‌ (కర్రెగుట్టలు)’ మే 11న ముగిసిందని ...
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. మొదటి, రెండో విడత ...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను కలిసేందుకు ఆసియా కుబేరుడైన ముకేశ్‌ అంబానీ దోహాకు బయలుదేరారు. ఈ ఏడాది జనవరిలో ట్రంప్‌ ...
6జీ టెలికాం సేవలకు సంబంధించి, అంతర్జాతీయంగా పేటెంట్ల సమర్పణలో అగ్రగామి 6 దేశాల్లో భారత్‌ చోటు చేసుకుందని కేంద్ర టెలికాం సహాయ ...
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో గురువారం నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి.
టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఏప్రిల్‌లో 13 నెలల కనిష్ఠమైన 0.85 శాతానికి దిగివచ్చింది.